పసుపు..ఈ దినుసు లేని వంటిల్లనేదే ఉండదు.. మన భారతీయులు పసుపును పురాతన కాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ కూర వండినా అందులో పసుపు ఉండాల్సిందే. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన, రంగు వస్తాయి. అయితే రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చట. పసుపు కలిపిన పాలనే గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. ఈ గోల్డెన్ మిల్క్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందట. మరి దీని ఉపయోగాలేంటో ఈ వీడియోలో చూద్దాం.