Chennai Express | నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda) రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై ఎక్స్ప్రెస్(Chennai Express) రెండున్నర గంటలు పాటు నిలిచిపోయింది. ఇంజిన్లో విద్యుత్ సమస్య తలెత్తడంతో రైలు ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం రైలు 9:50 గంటలకు బయలుదేరి వెళ్లింది. ట్రైయిన్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇవి కూడా చదవండి..
Mother Dairy | మదర్, అమూల్ పాల ధరల పెంపు.. నేటి నుంచి అమలు
Sobhita Dhulipala | మీరు అస్సలు నిద్రపోరా? .. ఎయిర్పోర్ట్లో శోభిత ఫన్నీ కామెంట్ వైరల్!