హైదరాబాద్, సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీలో అమిత్ షా రోడ్డు షో నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ సభలో అమిత్ షాతో కొందరు చిన్నారులు ఉన్నారని, ఓ చిన్నారి చేతిలో బీజేపీ సింబల్ ఉన్న దని పేర్కొంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు.