కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండో దశలో భాగంగా 30 నియోజకవర్గాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. దక్షిణ 24 పరగణ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్కు చెందిన ఓ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలింగ్ కేంద్రంలోని జవాను ఉరేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని కమల్ గంగూలీగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ కూడా చదవండి..