National
- Jan 22, 2021 , 14:36:44
VIDEOS
దేశంలోని ప్రతి మూలకు వ్యాక్సిన్లు అందుతున్నాయి : ప్రధాని

వారణాసి: కోవిడ్ టీకా తీసుకున్న వారితో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడారు. స్వంత నియోజకవర్గమైన వారణాసిలో కోవిడ్ టీకా తీసుకున్న లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు. వర్చువల్ విధానంలో ఆయన వారితో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇండియాలో జరుగుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. స్వంత వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సత్తా భారత్కు ఉందన్నారు. ఒకటి కాదు, రెండు మేడిన్ ఇండియా టీకాలు తయారవుతున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలోని ప్రతి మూలకు వ్యాక్సిన్లు అందుతున్నాయన్నారు. వ్యాక్సిన్ల అంశంలో దేశం స్వయం సమృద్ధిగా ఉందని ప్రధాని తెలిపారు.
తాజావార్తలు
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
MOST READ
TRENDING