NHRC | నీట్-యూజీ పరీక్ష పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థులు చేపట్టిన నిరసనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం పట్ల నేషనల్ హ్యూమనట్ రైట్స్ కమిషన్ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు లాఠీచార్జ్ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఘటన సమయంలో సీసీటీవీ ఫుటేజ్ అందజేయాలని సంబంధింత అధికారులను ఆదేశించిది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ పట్ల NHRC ఆగ్రహం
లాఠీచార్జ్ ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC
ఘటన సమయంలో సీసీటీవీ ఫుటేజ్ అందజేయాలని ఆదేశాలు
రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసిన NHRC https://t.co/wA8ixEwYWR pic.twitter.com/vF5NnqPuwX
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026