నాగర్ కర్నూల్: ప్రగతి భవన్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నాగర్ కర్నూల్కు మెడికల్ కళాశాల మంజూరు చేయడం పట్ల మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నియోజక వర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే