గోరఖ్పూర్: భగవద్గీతతోపాటు సనాతన సాహిత్యాన్ని ప్రచురించే సంస్థగా ప్రసిద్ధినొందిన గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా (87) శనివారం వారణాసిలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను అదే రోజు హరిశ్చంద్రఘాట్లో నిర్వహించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గీతా ప్రెస్లో ముద్రించే ప్రముఖ మ్యాగజైన్ ‘కళ్యాణ్’కు ఖేమ్కా 38 ఏండ్ల పాటు సంపాదకుడిగా వ్యవహరించారు.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట