కురుక్షేత్ర, ఏప్రిల్ 6: హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులు మంగళవారం బీజేపీ ఎంపీ నాయబ్ సింగ్ సైనీని ఘెరావ్ చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. తొలుత రైతులు జన్నాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్ కరణ్ కాలా ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. అక్కడికి సమీపంలోని బీజేపీ కార్యకర్త ఇంటికి ఎంపీ నాయబ్ వచ్చారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు.
ఇవి కూడా చదవండి..
మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ను అప్పగిస్తాం
పంజాబ్ నుంచి యూపీకి గ్యాంగ్స్టర్ తరలింపు
మీలాగే.. మేం హిందువులకు పిలుపునిస్తే..
పోలింగ్ ప్రశాంతం.. తీర్పు నిక్షిప్తం
సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం