చండీగఢ్, ఏప్రిల్ 6: రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీని యూపీ పోలీసులు భారీ బందోబస్తు మధ్య తమ కస్టడీలోకి తీసుకున్నారు. 2019 జనవరి నుంచి అతను పంజాబ్లోని రూప్నగర్ జైలులో ఉన్నాడు. అతన్ని యూపీలోని బాందా జైలుకు తరలించారు. అతనిపై యూపీతో పాటు ఇతర రాష్ర్టాల్లో 52 కేసులు ఉన్నాయి. యూపీలోని ‘మౌ’ స్థానం నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా అన్సారీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ను అప్పగిస్తాం
బీజేపీ ఎంపీని ఘెరావ్ చేసిన రైతులు
మీలాగే.. మేం హిందువులకు పిలుపునిస్తే..
పోలింగ్ ప్రశాంతం.. తీర్పు నిక్షిప్తం
సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం