న్యూఢిల్లీ: అవినితి నిరోధానికి, నల్ల ధనాన్ని అరికట్టడానికి, బినామీ లావాదేవీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రజల స్థిర, చర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై మూడు నెలల్లోగా ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్ర ఆర్ధిక, న్యాయ, పట్టణ, గ్రామీణ శాఖ మంత్రులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.