ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ప్రధానికి ఓ బహుమతి ఇచ్చారు. తన తల్లి ఇచ్చిన రుద్రాక్ష మాలను ప్రధానికి అందజేశారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ఓ ట్వీట్ చేశారు.
आदरणीय प्रधानमंत्री @narendramodi जी। आज आपसे मिलकर मन अत्यंत प्रसन्न हुआ।आप देशवासियों के लिए दिन रात जो मेहनत कर रहें है, वो प्रेरणात्मक है! जिस श्रद्धा के साथ आपने मेरी माँ द्वारा आपकी रक्षा के लिए भेजी रुद्राक्ष की माला स्वीकार की वो हम हमेशा याद रखेंगे।जय हो।जय हिंद! 🙏🇮🇳🙏 pic.twitter.com/yBQN4UOvWy
— Anupam Kher (@AnupamPKher) April 23, 2022
ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ… మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. దేశం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న తీరు చూస్తే ఎంతో ప్రేరణనిస్తోంది. మిమ్మల్ని సదా రక్షించడానికి మా అమ్మ మీకు ఓ రుద్రాక్ష మాలను బహూకరించారు. దీనిని మీరు ఎంతో సహృదయంగా అందుకున్నారు. దీనిని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. జై హింద్.. అంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.