National
- Dec 31, 2020 , 12:34:29
న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?
2020లో మనకు దూరమైన ప్రముఖులు..
రివైండ్ 2020: ఊహకందని విషాదాలు.. మార్పులు!
రివైండ్ 2020: గంగవ్వ నుంచి కమలా హ్యారీస్ వరకు.. ఈ యేటి మేటి మహిళలు వీరే!
రైల్వే టికెట్ల బుకింగ్.. ఇక మరింత సులభం
ఏవియన్ ఫ్లూతో భారీగా కాకులు మృతి.. ముందుజాగ్రత్తగా పౌల్ట్రీ ఫామ్ల మూత

జైపూర్: రాజస్థాన్లో ఏవియన్ ఫ్లూ కలకలం రేపుతున్నది. ఝలావర్ జిల్లాలోని ర్యాడీ ఏరియాలో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కాకులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో అక్కడి వైద్యాధికారులు ఆ కాకుల శాంపిళ్లను సేకరించి పరిశోధించగా.. ఏవియన్ ఫ్లూ అనే వైరసే కాకుల మృతికి కారణమని తేలింది. ఇది పక్షుల నుంచి పక్షులకు వ్యాపించే వ్యాధి కావడంతో ఝలావర్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ముందుజాగ్రత్త చర్యగా శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేయడం కోసం ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేసింది. స్థానికంగా ఉండే పౌల్ట్రీ ఫామ్స్, పౌల్ట్రీ దుకాణాల నుంచి కూడా శాంపిల్స్ను సేకరించి తాత్కాలికంగా మూసివేయిస్తున్నది.
ఇవి కూడా చదవండి
న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?
2020లో మనకు దూరమైన ప్రముఖులు..
రివైండ్ 2020: ఊహకందని విషాదాలు.. మార్పులు!
రివైండ్ 2020: గంగవ్వ నుంచి కమలా హ్యారీస్ వరకు.. ఈ యేటి మేటి మహిళలు వీరే!
అంబానీని వెనక్కి నెట్టిన చైనా కుబేరుడు ఝాంగ్ షాన్షాన్
రైల్వే టికెట్ల బుకింగ్.. ఇక మరింత సులభం
శ్రీవారికి కరోనా ఎఫెక్ట్.. ఈ ఏడాది ఆదాయం 500 కోట్లే
2020ని మహేష్ స్టైల్లో ఫినిష్ చేసిన డేవిడ్ వార్నర్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1
- మామిడి విక్రయాలు ఇక్కడే
- దేశవ్యాప్తంగా ‘డిక్కీ’ని విస్తరిస్తాం
- కొత్తపుంతలు తొక్కుతున్న వస్త్రపరిశ్రమ
- మాల్దీవులలో చిల్ అవుతున్న యష్ ఫ్యామిలీ
MOST READ
TRENDING