Narayanpet
- Feb 06, 2021 , 00:26:57
VIDEOS
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

నారాయణపేట రూరల్, ఫిబ్రవరి 5 : ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతకు అవసరమైన మార్గదర్శకాల ఫైల్ను అమోదిస్తూ సంతకం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి పూ వ్వాడ అజయ్కుమార్ చిత్రపటాలను శుక్రవారం నారాయణపేట ఆర్టీసీ డిపోలో ఏర్పా టు చేసి ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. భద్రత లేని ఉద్యోగం చేస్తూ ఎంతో ఇబ్బందు లు ఎదుర్కొనే వారమని సర్కారు అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉద్యోగులకు భరోసా కల్పించడం చాలా సంతోషంగా ఉందని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎం సూర్యప్రకాశ్రావు, అధికారులు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- పెట్రో ధరల పెంపుపై ఎంపీ శశిథరూర్ వినూత్న నిరసన.. వీడియో
- పరపతి వ్యవస్ధలో పారదర్శకతకు చర్యలు : నరేంద్ర మోదీ
- ఏకంగా పోలీస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు
- పాక్ క్రికెటర్ అక్మల్కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
MOST READ
TRENDING