Mulugu
- Jan 22, 2021 , 00:15:26
VIDEOS
ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ : ఇద్దరికి గాయాలు

చిలుపూర్, జనవరి 21 : హైదరాబాద్-వరంగల్ హైవేపై మండలంలోని నష్కల్ బస్స్టాప్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. ఐనవోలుకు వెళ్లి వస్తున్న హన్మకొండ డిపో బస్సును వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో బస్సు వెనుకభాగం దెబ్బతిన్నది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 36 మందిలో పాశం ఆనందం, ఎండీ యాకూబ్కు గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు. బాధితులను చికిత్స కోసం దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- సమన్వయంతో పనిచేస్తే పన్నుల వసూళ్లలో పురోగతి
- ప్రసవం తర్వాత కుంకుమ పువ్వు తినడం మంచిదేనా?
- మార్చి 2 నుంచి ఖమ్మంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు
- 'పల్లా'కు సంపూర్ణ మద్దతు : ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం
- కన్ను గీటిన కైరా అద్వానీ..వీడియో
- స్నేహితుడి తల్లిపై అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్నందుకు హత్య
- పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి : మంత్రి కొప్పుల
- ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ!
- డే అంతా ‘ఫ్రై’: నిమిషానికి రూ.1450 కోట్లు లాస్!
- క్రికెట్కు యూసుఫ్ పఠాన్ గుడ్బై
MOST READ
TRENDING