నవాబ్పేట, సెప్టెంబర్ 23 : టీఆర్ఎస్ మండల నూతన కమిటీని గురువారం ఎ మ్మెల్యే సీ లక్ష్మారెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మాడెమోని నర్సింహులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మం డల పూర్తిస్థాయి కమిటీతోపాటు, అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. అధ్యక్షుడిగా నర్సింహులు, ఉపాధ్యక్షులుగా పాశం కృష్ణయ్య, అబ్దుల్లా, సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్, అధికార ప్రతినిధిగా లోకిరేవు వెంకటేశ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రాజునాయక్, కోశాధికారిగా అశోక్తోపాటు మహిళా విభాగం అధ్యక్షురాలిగా లక్ష్మి, బీసీసెల్ అధ్యక్షుడిగా నెత్తికొప్పుల నర్సింహులు, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా దేపల్లి రాములు, ఎస్టీసెల్ అధ్యక్షుడి గా సేవ్యానాయక్, మైనార్టీసెల్ అధ్యక్షుడిగా అబ్దుల్అలీతోపాటు పూర్తిస్థాయి కమిటీల ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్ రావు, కోఆప్షన్ సభ్యుడు తాహేర్, మాజీ ఎంపీపీ శీనయ్య, నాగిరెడ్డి, మధుసూదన్రెడ్డి, మెండె లక్ష్మ య్య తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండల అధ్యక్షుడిగా పాండు
టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడిగా రెండోసారి పాండు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జడ్చర్ల లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ మండల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా పాండు, ఉపాధ్యక్షులుగా వెంకట్సాగ ర్, శివప్రసాద్, కాడయ్య, ప్రధానకార్యదర్శిగా జంగారెడ్డి, అధికార ప్రతినిధిగా శేఖర్, యూత్ అధ్యక్షుడిగా బంగారు, ఎస్సీసెల్ అ ధ్యక్షుడిగా దేవరాజు, బీసీసెల్ అధ్యక్షుడిగా జోజప్ప, మహిళా విభాగం అధ్యక్షురాలిగా లక్ష్మీదేవి, మైనార్టీసెల్ అధ్యక్షుడిగా నిరంజ న్, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పవర్, సో షల్ మీడియా అధ్యక్షుడిగా భీంరాజు తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమా ర్, సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, బా లయ్య, ఎల్లయ్యయాదవ్, బాలస్వామి, శ్యా మల్రెడ్డి, దానియేలు, సుదర్శన్, బాబా, వెంకట్రెడ్డి, నారాయణరెడ్డి, ప్రతాప్రెడ్డి, వరుణ్రాజు, జగన్గౌడ్, శ్రీనివాసులు, సుకుమార్, యాదయ్య పాల్గొన్నారు.