గీతమ్ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ‘గీతమ్ పురస్కారం’ కోసం కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. 2016-2024 మధ్యకాలంలోని సంపుటాల మూడు కాపీలను జూన్ ఆఖరి వరకు అధ్యక్షులు, గీతమ్ సాహితీ సంస్థ, పిఠాపురం 533450 చిరునామాకు పంపించాలి. అత్యుత్తమ సంపుటికి రూ.10,116తో పాటు జ్ఞాపిక పురస్కారం అందజేస్తారు. పూర్తి వివరాలకు 98483 98240 నంబర్ను సంప్రదించండి.