ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఒపెన్ స్కూల్ ఆధ్వర్యంలో 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ గడువును అపరాధ రుసుంతో నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని ఆయన సూచించారు. వివరాలకు 8008403522లో సంప్రదించాలని కోరారు.