వేములవాడ జనవరి 11: పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాహుల్హెగ్డే తెలిపారు. బుధవారం పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పుణ్య క్షేత్ర మైన వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ నియంత్ర ణకు చర్యలు తీసుకుంటామని చెప్పా రు. ఆటో యజమానులు భక్తులతో మర్యాదగా వ్యవహ రించాలని సూచించారు. వాహనదారులు సంబం ధిత పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు.
వాహ నాలపై ట్రాఫిక్ ఈ చలాన్స్ను సకాలంలో చెల్లిం చాలని కోరారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబం ధన లు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, సీఐలు వెంకటేశ్, బన్సీలాల్, ఎస్ ఐలు తిరుపతిరెడ్డి, వెంకట్రాజం, రమేశ్, అభిలా ష్, రమాకాంత్, ప్రభాకర్, దిలీప్, కౌన్సిలర్ మారం కుమార్, నాయకులు సత్యంరెడ్డి, కొండ కనకయ్య, కొండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.