ముస్తాబాద్, ఆగస్టు 12: ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం హైదారాబాద్లో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. ముఖ్యమంత్రిని కలువడం ఆనందంగా ఉన్నదని శరత్రావు చెప్పారు.