స్నానానికి వెళ్లి వేర్వేరు ఘటనల్లో ఏడుగురు గల్లంతు
లక్నో, మార్చి 29: ఉత్తరప్రదేశ్లోని హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకొన్నది. వేడుకల అనంతరం స్నానానికి వెళ్లి ఏడుగురు గల్లంతయ్యారు. దేవరియా జిల్లాలో చోటీ గండక్ నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు కొట్టుకుపోయారు. సరయు నదిలో ఒకరు, వేరే ఘటనలో మరొకరు చెరువులో మునిగిపోయారు. ఫతేపూర్లో గంగా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు.
ఇవీ కూడా చదవండి..
భోపాల్ సమీపంలో కూలిన విమానం : ముగ్గురు పైలట్లకు గాయాలు
బంగారు గొలుసు దొంగిలించిన చీమలు.. వైరల్ వీడియో