International
- Dec 05, 2020 , 00:26:43
భారత్కు రూ.663 కోట్ల మిలిటరీ సామగ్రి

వాషింగ్టన్: రక్షణ రంగానికి సంబంధించి రూ.663 కోట్లు (90 మిలియన్ డాలర్లు) విలువచేసే సామగ్రిని భారత్కు విక్రయించడానికి అమెరికా ఆమోదం తెలిపింది. మిలిటరీ అవసరాల కోసం సీ-130జే రకం సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాలను భారత వాయుసేన అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఆ విమానాల్లోని హార్డ్వేర్లో తలెత్తే చిన్నపాటి లోపాలకు మరమ్మత్తులు చేయడంతోపాటు విమానాలకు సర్వీసింగ్ చేయడానికి సామగ్రి కావాలని భారత్ అమెరికాకు ప్రతిపాదనలు పంపింది. దీనికి అమెరికా ఆమోదం తెలిపింది.
తాజావార్తలు
- బిగ్బాస్ టాలెంట్ మేనేజర్ దుర్మరణం
- 2,910 కరోనా కేసులు.. 52 మరణాలు
- మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?
- గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి : సీఎస్
- 116కు చేరిన బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు
- అంతర్రాష్ట్ర గజదొంగ బాకర్ అలీ అరెస్ట్
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
MOST READ
TRENDING