మాదన్నపేట, జనవరి 25: చంచల్గూడ జైలులో జైలర్గా విధులు నిర్వహిస్తున్న యడారి రామయ్యకు ప్రెసిడెంట్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హోం సెక్రటరీ జితేందర్, ఐజీలు రాజేశ్, మురళీబాబు, డీఐజీ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.