అస్వస్థతకు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్సీ శంభీపూర్రాజును శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు వివేకానంద్, కృష్ణారావు, తలసాని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్గౌడ్ ఉన్నారు.
– దుండిగల్, జూలై 10