ఉస్మానియా యూనివర్సిటీ : ఆదివాసీల ఆరాధ్య దైవమైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి దంపతులు దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర ప్రజల జీవితం సుఖశాంతులతో సాగిపోవాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.