హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కరోనా సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఏదో ఒక రకమైన చర్మ సమస్య ఉన్నట్టు పరిశోధనల్లో తేలిందని, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సమస్యలను అధిగమించవచ్చని ఉస్మానియా దవాఖాన చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ రఘుకిరణ్ చెప్పారు. ఆయన ‘నమస్తే తెలంగాణ’ తో మాట్లాడుతూ..