న్యూఢిల్లీ : కొందరిలో ఆహారం కొద్దిగా తీసుకున్నా, స్నాక్స్ తీసుకున్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. కొంచెం తినగానే కడుపు నిండినట్టు గ్యాస్ తేన్పులు వస్తుంటాయి. అయితే పలు ఆహార పదార్ధాలు కూడా కడుపు ఉబ్బరానికి దారితీస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆహార పదార్ధాలతో పాటు ఇతర ఫుడ్ వల్ల కూడా కడుపుబ్బరంగా అనిపిస్తుంటుందని పేర్కొంటున్నారు. ఫైబర్, గ్లూటెన్ అధికంగా ఉండే ఆహారంతో ఈ సమస్యలు ఎదురువతాయని అంటున్నారు. ఈ ఆహార పదార్ధాలతో కడుపుబ్బరం సమస్య వేధిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పప్పు ధాన్యాలు
గోధుమ
బీన్స్
క్యాబేజి, క్యాలిఫ్లవర్, బ్రకోలి
డైరీ ఉత్పత్తులు
బీరు
యాపిల్, పియర్స్