హైదరాబాద్: మామిడి పండ్లు అతిగా తింటే బరువు పెరుగుతారని కొందరు అంటారు. వేడి చేస్తుందని మరికొందరు చెబుతుంటారు. వేడి చేయడం సంగతి కొంతమేరకు నిజమే అయినా బరువు పెరుగడానికి, మామిడి పండుకు మాత్రం ఎలాంటి సంబంధం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పండులో కొలెస్టరాల్గానీ, ఉప్పుగానీ ఉండవని అంటున్నారు. అంతేగాక వేసవిలో శరీరానికి సరైన పోషకాలను అందించే పండు మామిడి పండేనని కితాబిస్తున్నారు. మరి మామిడి పండుతో కలిగే ఆ ప్రయోజనాలేంటో ఒకసారి తెలుసుకుందామా..?
ఇవికూడా చదవండి
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..