గాంధారి, సెప్టెంబర్ 18: మండలంలోని గొల్లాడీ తండా, గుజ్జుల్ తండాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు టీఆర్ఎస్ మండల నాయకులు తెలిపారు. మండలంలోని గొల్లాడీ తండాలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడిగా బస్సీ దౌలత్రాం, గుజ్జుల్ తండాలో గ్రామ అధ్యక్షుడిగా కాట్రో త్ ప్రకాశ్ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు జడ్పీటీసీ శంకర్నాయక్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమిటీ బాధ్యులు పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని సూచించారు. గొల్లాడీ తండా సర్పంచ్ రవీందర్, గుజ్జుల్ సర్పంచ్ దేవీసింగ్తోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతారాంపల్లి గ్రామ కమిటీ ఇదే..
దోమకొండ, సెప్టెంబర్ 18: మండలంలోని సీతారాంపల్లి గ్రామ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా వెన్నెల సిద్ధరాములు, ఉపాధ్యక్షుడిగా పుట్ట శ్రీకాంత్, యూత్ అధ్యక్షుడిగా శ్రీకాంత్, యూత్ ఉపాధ్యక్షుడిగా రాజు, బీసీ, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా పసుల సత్యం, మైసయ్య ఎన్నికయ్యారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గండ్ర మధుసూదన్రావు, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్ తెలిపారు.
అక్కాపూర్..
మాచారెడ్డి, సెప్టెంబర్ 18 : అక్కాపూర్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా చింతల శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షులుగా నీరటి శ్రీనివాస్రెడ్డి, దుడ్ల రాములు, పగడాల జగన్నాథం, సురేశ్గౌడ్, ప్రధానకార్యదర్శిగా బెల్లపు దేవరాజు, కార్యదర్శిగా దేవరాజు, ప్రచార కార్యదర్శిగా శ్యామ్, కోశాధికారిగా రాములు, కార్యవర్గ సభ్యులుగా నర్సింహులు, రాజిరెడ్డి, శ్రావణ్, దేవయ్య, లింగం, శ్రీనివాస్, కొమురయ్య, బీసీ, ఎస్సీ, యూత్ సెల్ అధ్యక్షులుగా రాజు, నాంపెల్లి, బాపురెడ్డి, రైతు కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్గా గడ్డం మధు, మహిళా అధ్యక్షురాలిగా మల్లవ్వ ఎన్నికయ్యారు.
కామారెడ్డి మండల కమిటీ..
కామారెడ్డి రూరల్, సెప్టెంబర్ 18: టీఆర్ఎస్ కామారెడ్డి మండల కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పిప్పిరి ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా కట్లకుంట రాజయ్య, అంజల్రెడ్డి, రాజాగౌడ్, ప్రధాన కార్యదర్శి గడుగుల బాల్రాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ద్యాప రాజు, గణేశ్గౌడ్, రవీందర్రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా శారద, లింగవ్వ, సాయాగౌడ్, ప్రచార కార్యదర్శులుగా భీమరాజు, దశరథ్, యాదాగౌడ్, కోశాధికారిగా కల్లూరి రాజయ్య ఎన్నికయ్యారు.