మియాపూర్: కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఊట్ల చంద్రారెడ్డిని ఎంపి రంజిత్రెడ్డి, విప్ ఆరెకపూడి గాంధీలు అభినందించారు. ఈ మేరకు మంగళవారం వివేకానందనగనర్లోని విప్ గాంధీ నివాసంలో వారిని చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాలనీ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సంజీవరెడ్డి , శ్రీనివాస్,నాయినేని చంద్రకాంత్రావు, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.