ములుగు : కరోనా రక్కసికి మరో పూజారి బలయ్యాడు. మేడారం సమ్మక్క-సారలమ్మల పూజారి సిద్దబోయిన సమ్మారావు (35) గురువారం వరంగల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స మృతి చెందాడు. పదిహేను రోజుల క్రితం సమ్మారావు భార్య సృజన కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండు వారాల వ్యవధిలోనే భార్య, భర్తలు మృతి చెందడంతో మేడారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిడికి ఒక పాప, బాబు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా