సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. శశి దర్శకుడు. రమేష్ పి. పిైళ్లె నిర్మాత. ఈ సినిమాను శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్ బాలాజీ విడుదలచేస్తున్నారు. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ కథానాయికలు. ‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవిప్రకాష్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ నెలలోనే సినిమాను విడుదలచేస్తాం’ అని ఎ.ఎన్ బాలాజీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా