‘హిట్’ సిరీస్ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు శైలేష్ కొలను. ఆయన దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ‘సైంధవ్’ చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా శైలేష్ కొలను పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..