హైదరాబాద్, మే 8: దేశీయ మార్కెట్కు ఫోక్స్వాగన్ తమ టైగున్, వర్టుస్ వేరియంట్లలో సరికొత్త మోడల్ కార్లను పరిచయం చేసింది. టైగున్లో రెండు వేరియంట్లను, వర్టుస్లో ఒక వేరియంట్ను తీసుకొచ్చింది.
వచ్చే నెల నుంచి టైగున్ జీటీ ప్లస్ ఎంటీ, జీటీ డీఎస్జీ మోడల్స్తోపాటు వర్టుస్ జీటీ ప్లస్ ఎంటీ మోడల్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.