న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఆర్థిక సంక్షోభంలో మూలనపడ్డ ప్రముఖ విమానయాన సంస్థ గో ఫస్ట్ను స్పైస్జెట్ అధినేత అజయ్ సింగ్ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. బిజీ బీ ఎయిర్వేస్తో కలిసి ఇందు కు సంబంధించి బిడ్డింగ్ను దాఖలు చేశారు.
కొత్త ఎయిర్లైన్కు ఆపరేటింగ్ పార్టనర్ పాత్ర పోషించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గో ఫస్ట్ మే నెల నుంచి విమాన సర్వీసులను నిలిపివేసింది.