హైదరాబాద్, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాబా రామ్దేవ్ నేతృత్వంలో పతంజలి వెల్నెస్ జూన్ 21 ఉదయం హరిద్వార్లో యోగా డే నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో 100కుపైగా యోగా జిమ్నాస్టిక్స్/యోగాసనాలు, థెరపీ, పంచకర్మ ప్రక్రియ తదితరాలు ప్రదర్శించనున్నారు.