ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,903.73 కోట్ల ఆదాయంపై రూ.157.70 కోట్ల నికర లా భాన్ని గడించింది ఎన్సీసీ లిమిటెడ్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,032.84 కోట్ల ఆదాయంతో పోలిస్తే భారీగా పెరిగింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,903.73 కోట్ల ఆదాయంపై రూ.157.70 కోట్ల నికర లా భాన్ని గడించింది ఎన్సీసీ లిమిటెడ్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,032.84 కోట్ల ఆదాయంతో పోలిస్తే భారీగా పెరిగింది.