Business
- Feb 01, 2021 , 12:13:06
VIDEOS
రెండు సర్కారీ బ్యాంకులకు మంగళం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాంకింగ్, బీమా రంగాల ప్రయివేటీకరణ దిశగా కీలక ప్రకటన చేశారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్నట్లు తెలిపారు. ప్రీ బడ్జెట్ సంప్రదింపుల్లోనే రెండు లేదా మూడు బ్యాంకులను ప్రైవేటీకరిస్తారన్న అభిప్రాయాలు వచ్చాయి. యూకోబ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను ప్రైవేటీకరించే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.
తాజావార్తలు
- 13 మంది ట్రాన్స్జెండర్స్ కానిస్టేబుల్స్గా నియామకం
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
- వాణీదేవి గెలుపు ఖాయం : మంత్రులు
- పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించండి: టీటీడీ ఈవో
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
- మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు.. 30 మరణాలు
- శృంగారానికి ముందు వీటిని అస్సలు తినకండి..!
- అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
- ఏపీలో తగ్గిన కరోనా కేసులు
MOST READ
TRENDING