హైదరాబాద్, మే 15: పరుపుల విక్రయ సంస్థ డ్యూరోఫ్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్..తాజాగా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రచారకర్తగా నియమించుకున్నది.
ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ మథ్యూ చాందీ మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల ఆదాయం అంచనావేస్తున్నట్లు చెప్పారు.