న్యూఢిల్లీ, మే 4: ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అశుతోష్ చౌదరీ నియమితులయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించిన చౌదరీని ది అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీ(ఏసీసీ) ఇండియన్ బ్యాంక్కు ఈడీ బదిలీ చేసింది.
అంతకుముందు ఆయన ..ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకుల్లో కూడా విధులు నిర్వహించారు.