అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను ( IAS Transfers ), బదిలీ చేసింది. ఏపీఈడీబీ సీఈవోగా సగిలి షణ్మోహన్ను నియమించింది. ఏపీఐఐసీ ఎండీగా ఎఎస్ దినేష్కుమార్ ( Dinesh Kumar ) , గుంటూరు జిల్లా కలెక్టర్గా సాయికాంత్ వర్మను ,విశాఖ జిల్లా కలెక్టర్గా అభిషిక్త్ కిషోర్ను నియమించింది. కాకినాడ జిల్లా కలెక్టర్గా ఎంఎన్ హరేందిర ప్రసాద్, అల్లూరి జిల్లా కలెక్టర్గా టి.నిశాంతిని, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా తమీమ్ అన్సారియాను కూటమి ప్రభుత్వం నియమించింది .