తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి(Sri Venkateshwar)ని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల(Tirumala)కు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో ఏడుకొండలపైన ఉన్న కంపార్ట్మెంట్లలో 13 కంపార్ట్మెంట్లు(Compartments) భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు (Token)లేని భక్తులకు 24 గంటల్లో స్వామివారి దర్శనం(Darsan) కలుగుతుందని తెలిపారు.
నిన్న స్వామివారిని 81,305 మంది దర్శించుకోగా 34,342 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు (Ttd Officials)వెల్లడించారు.