అమరావతి : సమాజంలో లింగ భేదం లేకుండా, సమానతను పెంపొందించేందుకు నడుంబిగించింది ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ సంస్థ గోల్డ్ డ్రాప్. అందులోభాగంగానే కాకినాడ పారిశ్రామిక ప్రాంతంలోని మహిళలకు గోల్డ్ డ్రాప్ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. గోల్డ్ డ్రాప్సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ “కార్యకలాపాలు ప్రారంభించిన నాటినుంచి మహిళలకుటుంబాలలో వెలుగులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. అందరికీ ఉపాధి దొరికినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. లింగ వివక్షతను రూపుమాపేందుకు గోల్డ్ డ్రాప్ కృషి చేస్తుందని”పేర్కొన్నారు.