హనుమకొండ చౌరస్తా : మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ 92వ జయంతి సందర్భంగా హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని వేణుమాధవ్ కళాప్రాంగణంలో నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ అంపశయ్య నవీన్కు స్మారక ప్రతిభా పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.