Vikarabad
- Jan 22, 2021 , 00:16:02
VIDEOS
అన్ని వార్డుల అభివృద్ధికి కృషి

- 32వ వార్డులో అభివృద్ధి పనులను ప్రారంభించిన
- మున్సిపల్ చైర్పర్సన్ మంజుల
వికారాబాద్, జనవరి 21 : పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల అన్నారు. బుధవారం వికారాబాద్లోని 32వ వార్డు శివరాంనగర్ కాలనీలో రూ.8లక్షలతో సీసీరోడ్డు నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు కాలనీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏ వార్డులో కూడా సీసీ రోడ్డు లేకుండా ఉండకూడదని అన్నారు. దశలవారీగా అన్ని కాలనీలకు నిధులు ఇస్తామని తెలిపారు. చెత్త సేకరణలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చెయ్యవద్దని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, ఏఈ రాయుడు పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
MOST READ
TRENDING