Telangana
- Dec 23, 2020 , 16:24:06
మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మెదక్ : రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగాలి. మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలను ఇప్పిస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం రామాయంపేట రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో గత మూడు నెలలుగా ఉషా ఫౌండేషన్ ఫౌండర్ కల్పన అధ్వర్యంలో కుట్టుశిక్షణ కార్య క్రమంలో పాల్గొని శిక్షణ పూర్తైన శిక్షకులకు సబ్సీడీపై కుట్టుమిషన్లను, క్రిస్మస్ పండుగ సందర్భంగా కానుకలను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుట్టు శిక్షణ ద్వారా కుట్లు అల్లికలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. ప్రభుత్వం కూడా మహిళల ఆర్థికాభివృద్ధికి రుణాలను అందజేస్తుందన్నారు. అనంతరం కోనాపూర్ గ్రామంలో క్రిస్మస్ కానుకలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, జడ్పీటీసీ సంధ్య, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- టెస్లా మస్క్ స్టైలే డిఫరెంట్.. పన్ను రాయితీలకే ప్రిపరెన్స్
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
MOST READ
TRENDING