హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. నవంబర్ 6న ఒంటేరు పదవీకాలం ముగిసిన విషయం విదితమే. తాజాగా అతని పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.