కరీంనగర్, సెప్టెంబర్17: ఎల్లాపి సంఘం రాష్ట్ర అధ్యక్షుడి గా కరీంనగర్ జి ల్లా టీఆర్ఎస్ సీ నియర్ నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్లో ఎల్లాపి రాష్ట్ర సంఘం సమావేశం జరిగింది. దాని అనుబంధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈసందర్భంగా వీర్ల వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాష్ట్ర సంఘం ప్రకటించింది. రాష్ట్ర కార్యవర్గాన్ని వారంరోజుల్లో ప్రకటిస్తామని పేర్కొంది.