నల్లగొండ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నివాసంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, యన్. భాస్కర్ రావు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటూ విజయోత్సవాలను జరుపుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం