హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): వక్భ్ భూముల అన్యాక్రాంతాలను నిగ్గుతేల్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సీబీసీఐడీతో విచారణ జరిపిస్తామని ప్రకటించడం సాహసోపేత నిర్ణయమని Zరాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీమ్ అన్నారు. ఇది వక్ఫ్భూములకు రక్షణ కవచమని చెప్పారు.